దిశా తన సినీ ప్రయాణాన్ని 2015లో తెలుగు సినిమా "లోఫర్" ద్వారా ప్రారంభించింది.

దిశా పటానీ 13 జూన్ 1992లో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జన్మించింది. ఆమె తండ్రి జగదీశ్ సింగ్ పటానీ పోలీస్ ఆఫీసర్ కాగా, తల్లి ఆరోగ్య రంగంలో పనిచేస్తున్నారు. చిన్నతనం నుండే మోడలింగ్, నటనలో ఆసక్తి చూపిన దిశా, తన అందం, ప్రతిభ ద్వారా ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టింది.




దిశా తన సినీ ప్రయాణాన్ని 2015లో తెలుగు సినిమా "లోఫర్" ద్వారా ప్రారంభించింది. ఈ సినిమా ద్వారా ఆమెకు మంచి గుర్తింపు లభించింది. అనంతరం ఆమె 2016లో వచ్చిన "ఎం.ఎస్. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ" హిందీ సినిమాలో నటించింది. ఈ బయోపిక్ చిత్రం ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.




























ehatv

ehatv

Next Story