శ్రీకాకుళం(Srikakulam) జిల్లా మొళియాపుట్టి జంక్షన్‌లో(Molliaputty Junction) ఓ ప్రాచీన ఆలయం(Ancient temple) ఉంది. ఒడిశా(Odisha) సరిహద్దుల్లోనే ఉన్న ఈ గుడిలో రాధా వేణుగోపాలస్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయాన్ని ఆంధ్ర ఖజురాహో(Andhra Khajuraho) అంటారు. ఖజురాహోలాగే ఇక్కడ కూడా శృంగార శిల్పాలు ఉంటాయి. చాలా ఆలయాలలో శృంగార శిల్పాలు ఉన్నా ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంటాయి.

Updated On 1 March 2024 6:01 AM GMT
Ehatv

Ehatv

Next Story