స్టాక్ మార్కెట్ల(Stock market) జోరు మూడో రోజు కూడా కొనసాగుతోంది.

స్టాక్ మార్కెట్ల(Stock market) జోరు మూడో రోజు కూడా కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు కూడా లాభాలతో ప్రారంభమైంది. 170 పాయింట్ల లాభంతో 84,713 పాయింట్ల వద్ద సెన్సెక్స్(Sensex) కొనసాగుతుండగా.. 75 పాయింట్ల లాభంతో 25,874 వద్ద నిఫ్టీ(Nifty) ట్రేడవుతోంది. విదేశీ పెట్టుబడులు పెరగడం, ఆసియా మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతుండడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఆటో, పీఎస్​యూ, ఆయిల్​ అండ్ గ్యాస్​ రంగ షేర్లు రాణిస్తున్నాయి.

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఎన్​అదానీ పోర్ట్స్, టీపీసీ, ఎం అండ్ ఎం, ఆల్ట్రాటెక్ సిమెంట్​, ఎస్​బీఐ, భారతీ ఎయిర్​టెల్​, ​, కోటక్​ బ్యాంక్​, టాటాస్టీల్​, రిలయన్స్​, టైటాన్

నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ఇన్ఫోసిస్​, ఐసీఐసీఐ బ్యాంక్​, హెచ్​సీఎల్​ టెక్​, యాక్సిస్ బ్యాంక్​, బజాజ్​ ఫైనాన్స్​, ఎల్​ అండ్ టీ, జేఎస్​డబ్ల్యూ స్టీల్​

Eha Tv

Eha Tv

Next Story