లద్దాఖ్‌లోని(Ladakh) సింధూనది(Sindhu river) ఒడ్డున బ్రోక్పా(Brokpa) జాతికి చెందిన 5 వేల మంది నివాసం ఉంటున్నారు. వీరు తాము చిట్ట చివరి స్వచ్ఛమైన ఆర్యులుగా(Aryans) ప్రచారం చేసుకుంటారు. బియామా(Beama), దాహ్‌(Dah), హానూ(Hanu), దార్చిక్‌(Darchik) గ్రామాల్లో ఈ బ్రోక్పా జాతి ఉంటుంది. ఆర్యులని ప్రచారం చేసుకోవడంతో వీరిపై కొందరికి ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో ఇంటర్నెట్‌లో(Internet) ఈ బ్రోక్పా కమ్యూనిటీ గురించి వెతకడం ప్రారంభమైంది. ఈ బ్రోక్పా ప్రజలు స్వచ్ఛమైన ఆర్యలని పలువురు విశ్వసిస్తున్నారు. దీంతో వీరితో ప్రెగ్నెన్సీ కోసం విదేశీయులు ఈ బ్రోక్పా ప్రజలు ఉండే ప్రాంతానికి వస్తున్నారని అంటున్నారు.

Updated On 1 Dec 2023 2:28 AM GMT
Ehatv

Ehatv

Next Story