నేపాల్‌లో(Nepal) ఘోర విమాన ప్రమాదం(Plane crash) చోటు చేసుకుంది.

నేపాల్‌లో(Nepal) ఘోర విమాన ప్రమాదం(Plane crash) చోటు చేసుకుంది. కాఠ్మాండులోని త్రిభువన్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో శౌర్య ఎయిర్‌లైన్స్‌కు(showrya airlines) చెందిన విమానం టేకాఫ్‌ అవుతున్నప్పుడు ప్రమాదవశాత్తూ కూలిపోయింది. దాంతో విమానంలో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో సిబ్బందితో పాటు 19 మంది ఉన్నారు. వీరిలో 18 మంది చనిపోయారు. పైలట్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

Eha Tv

Eha Tv

Next Story