చెన్నై(Chennai) సమీపంలోని ఈసీఆర్‌ రోడ్డు(ECR Road)లో ఉన్న ఫాంహౌస్‌లో స్వాప్‌ పార్టీ(Swap party) జరిగింది. ఈ పార్టీలో పాల్గొన్న ఎనిమిది మంది మహిళలు, 15 మంది పురుషులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. చెన్నై ఈస్ట్‌ కోస్ట్ రోడ్డుపై పనైయూర్‌ దగ్గర ఉన్న ఓ ఫాంహౌస్‌ను పార్టీ కోసం ఈ నెల 4,5 తేదీలలో కొందరు బుక్‌ చేసుకున్నారు.

చెన్నై(Chennai) సమీపంలోని ఈసీఆర్‌ రోడ్డు(ECR Road)లో ఉన్న ఫాంహౌస్‌లో స్వాప్‌ పార్టీ(Swap party) జరిగింది. ఈ పార్టీలో పాల్గొన్న ఎనిమిది మంది మహిళలు, 15 మంది పురుషులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. చెన్నై ఈస్ట్‌ కోస్ట్ రోడ్డుపై పనైయూర్‌ దగ్గర ఉన్న ఓ ఫాంహౌస్‌ను పార్టీ కోసం ఈ నెల 4,5 తేదీలలో కొందరు బుక్‌ చేసుకున్నారు. నాలుగో తేదీనే కొందరు మహిళలు, కొందరు పురుషులు అక్కడికి చేరుకున్నారు. చీకటి పడగానే చెవులు హోరెత్తేట్టుగా డీజీలు పెట్టుకున్నారు. మద్యంతో పాటు గంజాయి, ఇతర మత్తు పదార్థాలను సేవించారు. ఆ తర్వాత మహిళలను మార్చుకుని ఎంజాయ్‌ చేశారు. ఈ స్వాప్‌పార్టీపై పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ఎనిమిది మంది మహిళలు, 15 మంది పురుషులను అరెస్ట్‌ చేశారు. కోవై జిల్లా మెట్టుపాలెంకు చెందిన 45 ఏళ్ల సెంథిల్‌ కుమార్ ఈ పార్టీని కండక్ట్ చేశాడని తెలిసింది. అతడితో పాటు అతడి భార్య ప్రమేయం కూడా ఉంది. ఆర్ధికంగా చితికిపోయి, కుటుంబసభ్యులతో బాధపడుతున్న మహిళలకు భార్యభర్తలు గాలం వేస్తారు. వారిని లొంగదీసుకుని స్వాప్‌ పార్టీలు నిర్వహిస్తున్నారు. 2018 నుంచి ఈ గలీజు పని చేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు ఆ దంపతులపై కేసు నమోదు చేశారు.

Updated On 8 Nov 2023 1:34 AM GMT
Ehatv

Ehatv

Next Story