తిరుమల లడ్డూ(Tirumala laddu) వివాదంపై సుప్రీంకోర్టు(Supreme court) కీలక ఆదేశాలను జారీ చేసింది.

తిరుమల లడ్డూ(Tirumala laddu) వివాదంపై సుప్రీంకోర్టు(Supreme court) కీలక ఆదేశాలను జారీ చేసింది. వివాదంపై స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించింది. సీబీఐ(CBI) నుంచి ఇద్దరు, సిట్‌(SIT) నుంచి ఇద్దరు, ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌తో(Food saftey officer) స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇందులో రాజకీయ(Politics) డ్రామాలు వద్దని కామెంట్‌ చేసింది. సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌(Praveen Sood) పర్యవేక్షణలో దర్యాప్తు ఉంటుందని సుప్రీం తెలిపింది. ఈ అంశంపై రాజకీయ డ్రామాలు వద్దని సుప్రీంకోర్టు పేర్కొంది. స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఉంటేనే రాజకీయ జోక్యం ఉండదని అభిప్రాయపడింది.

Updated On 4 Oct 2024 5:58 AM GMT
Eha Tv

Eha Tv

Next Story