ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలు లేవు..

ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలు లేవు.. లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కల్తీ జరిగిందని అనుమానించినప్పుడు నెయ్యిని, లడ్డూలను టెస్టింగ్‌కు పంపించారా అని ప్రశ్నించింది. దేశంలో ఫుడ్‌సేఫ్టీ విభాగాల ల్యాబ్‌లు ఉన్నాయి.. నెయ్యి కల్తీ జరిగినట్లు గుర్తించిన తర్వాత లడ్డూ తయారీలో ఉపయోగించారా అని అడిగింది. విచారణ జరగకముందే ప్రకటన చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్లు కాదా అని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రముఖ న్యాయవాది లూథ్రా వాదనలు వినిపించారు. లడ్డూ నాణ్యతపై భక్తులు ఫిర్యాదు చేశారని లూథ్రా కోర్టుకు వివరించారు.

ehatv

ehatv

Next Story