యూపీఏ చైర్ పర్సన్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర అస్వస్థతతో మరోసారి ఆస్పత్రిలో చేరారు. గత కొద్ది రోజుల క్రితమే సోనియాగాంధీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న విషయం అందరికీ విధితమే. గురువారం రాత్రి మళ్లీ తీవ్ర జ్వరం రావడంతో సోనియాగాంధీ న్యూఢిల్లీలోని సర్ గంగారం ఆసుపత్రిలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో చికిత్సలు అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అన్ని పరీక్షలు పూర్తి చేసినట్లు వైద్యులు తెలిపారు. […]

యూపీఏ చైర్ పర్సన్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర అస్వస్థతతో మరోసారి ఆస్పత్రిలో చేరారు. గత కొద్ది రోజుల క్రితమే సోనియాగాంధీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న విషయం అందరికీ విధితమే. గురువారం రాత్రి మళ్లీ తీవ్ర జ్వరం రావడంతో సోనియాగాంధీ న్యూఢిల్లీలోని సర్ గంగారం ఆసుపత్రిలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో చికిత్సలు అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అన్ని పరీక్షలు పూర్తి చేసినట్లు వైద్యులు తెలిపారు. సోనియా గాంధీకి ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు పేర్కొన్నారు.

Updated On 6 April 2023 2:14 AM GMT
Ehatv

Ehatv

Next Story