రెండు వేల రూపాయల నోటుకు(2000 Notes) సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) ఓ గుడ్‌న్యూస్‌ చెప్పింది.

రెండు వేల రూపాయల నోటుకు(2000 Notes) సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) ఓ గుడ్‌న్యూస్‌ చెప్పింది. నోటు ఉపసంహరణకు ఈరోజుతో ముగిసిన గడువును అక్టోబర్‌ 7వ తేదీ వరకు పెంచుతున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. అలాగే ఆ రోజు వరకు రూ.2000 నోట్ల చలామణిలో ఉంటాయని చెప్పింది. ఇప్పటివరకు రూ.2,000 నోట్లలో 93 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయిని తెలిపింది.

Updated On 30 Sep 2023 6:45 AM GMT
Ehatv

Ehatv

Next Story