తిరుమల తిరుపతి(Tirupati) శ్రీవారికి ఓ భ‌క్తుడు 108 స్వర్ణ కమలాలను(Golden lotus) కానుకగా ఇచ్చాడు. ఈ కానుక ఇచ్చింది ఎవ‌రో కాదు ల‌లితా జువెల్ల‌రీస్ అధినేత కిర‌ణ్ కుమార్‌(Kiran Kumar). ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది.

తిరుమల తిరుపతి(Tirupati) శ్రీవారికి ఓ భ‌క్తుడు 108 స్వర్ణ కమలాలను(Golden lotus) కానుకగా ఇచ్చాడు. ఈ కానుక ఇచ్చింది ఎవ‌రో కాదు ల‌లితా జువెల్ల‌రీస్(Lalitha Jwelleries) అధినేత కిర‌ణ్ కుమార్‌(Kiran Kumar). ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. ఈ స్వ‌ర్ణ క‌మలాలు.. అష్టదళ పాద పద్మారాధనకు ఉప‌యోగిస్తార‌ని వైర‌ల్ అవుతున్న వీడియోలో ఉన్న సందేశం యొక్క సారాంశం. అంతేకాదు.. ఇదివరకే 1984లో గుంటూరుకు చెందిన ఒక ముస్లిం భక్తుడు కూడా స్వామివారికి 108 బంగారు కమలాలను సమర్పించారని.. అప్పటి నుండి ప్రతి మంగళవారం ప్రత్యేక అష్టదళ పాద పద్మారాధన ఆచారాల కోసం వీటిని ఉపయోగిస్తారని వైర‌ల‌వుతున్న‌ ఆ సందేశంలో ఉంది.

Updated On 6 Sep 2023 6:01 AM GMT
Ehatv

Ehatv

Next Story