మహిళలు ఎక్కువగా మద్యం తాగే రాష్ట్రమిదే....!"

మద్యం తాగే మహిళల సంఖ్య అసోంలో ఎక్కువగా ఉందని కేంద్ర సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 15-49ఏళ్ల స్త్రీల సగటు మద్య పానం 1.2% ఉంటే అసోంలో ఇది 16.5%గా ఉంది. తర్వాతి స్థానాల్లో మేఘాలయ(8.7%), అరుణాచల్ (3.3%) ఉన్నాయి. గతంలో టాప్ ఉన్న ఝార్ఖండ్ (9.9%), త్రిపుర (9.6%) తాజా సర్వేలో వరుసగా 0.3, 0.8 శాతానికి తగ్గిపోయాయి. మెట్రోపాలిటన్ రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక ఈ లిస్టులో లేకపోవడం గమనార్హం.

ehatv

ehatv

Next Story