రాజీవ్ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా గాంధీ కుటుంబం మొత్తం ఢిల్లీలోని వీర్ భూమికి చేరుకుని నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, వాయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా నివాళులర్పించారు.

రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) 32వ వర్ధంతి(Death Anniversary) సందర్భంగా గాంధీ కుటుంబం(Gandhi Family) మొత్తం ఢిల్లీలోని వీర్ భూమి(Veer Boomi)కి చేరుకుని నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Soniya Gandhi), వాయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో పాటు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjuna Kharge) కూడా నివాళులర్పించారు. రాజీవ్ గాంధీకి నివాళులర్పించేందుకు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi)తో కలిసి వచ్చారు. రాజీవ్ గాంధీ భారతదేశానికి ఏడవ ప్రధానమంత్రి(Prime Minister). ఆయ‌న‌ 1984 నుంచి 1989 వరకు భార‌త ప్రధానమంత్రి పదవిని నిర్వహించారు.

Updated On 20 May 2023 11:03 PM GMT
Yagnik

Yagnik

Next Story