పంజాబ్‌లోని (Punjab) బఠిండా మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో నలుగురు జవాన్లు చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. తెల్లవారు జామున 4.35 గంటలకు బఠిండా మిలటరీ స్టేషన్‌లో కాల్పులతో మోతెక్కింది. కాల్పుల చప్పుడు విని వెంటనే క్విక్‌ రెస్పాన్స్‌ బృందాలు స్టేషన్‌ను చుట్టుముట్టాయని, ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని ఆర్మీ ప్రకటించింది. ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టామని చెప్పింది.

పంజాబ్‌లోని (Punjab) బఠిండా మిలిటరీ స్టేషన్‌(Bathinda Military Station)లో కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో నలుగురు జవాన్లు చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. తెల్లవారు జామున 4.35 గంటలకు బఠిండా మిలటరీ స్టేషన్‌లో కాల్పులతో మోతెక్కింది. కాల్పుల చప్పుడు విని వెంటనే క్విక్‌ రెస్పాన్స్‌ బృందాలు స్టేషన్‌ను చుట్టుముట్టాయని, ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని ఆర్మీ ప్రకటించింది. ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టామని చెప్పింది.

Updated On 12 April 2023 12:41 AM GMT
Ehatv

Ehatv

Next Story