ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో నిరాశే ఎదురయ్యింది. ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు చెప్పింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో నిరాశే ఎదురయ్యింది. ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు చెప్పింది.బెయిల్‌ పిటిషన్‌పై ఇచ్చిన స్టేను ఎత్తివేయడానికి కోర్టు నిరాకరించింది. ట్రయల్‌ కోర్టు ఉత్తర్వు లోపభూయిష్టంగా ఉందని.. కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇవ్వొద్దంటూ ఈడీ కోర్టును కోరింది. జూన్‌ 20వ తేదీన రౌస్‌ అవెన్యూ కోర్టు సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 21న కోర్టు నిర్ణయాన్ని ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేసింది. ఈ అభ్యర్థన మేరకు కోర్టు స్టే విధించింది.ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ!

Eha Tv

Eha Tv

Next Story