ప్రధాని నరేంద్రీ మోదీపై ప్రముఖ న్యూస్ సమస్త బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై ఆ సంస్థకు ఢిల్లీ కోర్టు నోటీసులు అందజేసింది. అయితే ఈ డాక్యుమెంటరీలో మోదీ ఎన్నికల్లో గెలవడానికి అల్లర్లు సృష్టించారని ఆ సమస్త కీలకంగా ప్రస్తావించింది.. ఈ డాక్యుమెంటరీ విడుదలైన కొద్దీ రోజులకే భారత్ లోని BBC కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగినసంగతి తెలిసిందే..

ప్రధాని నరేంద్రీ మోదీపై ప్రముఖ న్యూస్ సమస్త బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై ఆ సంస్థకు ఢిల్లీ కోర్టు నోటీసులు అందజేసింది. అయితే ఈ డాక్యుమెంటరీలో మోదీ ఎన్నికల్లో గెలవడానికి అల్లర్లు సృష్టించారని ఆ సమస్త కీలకంగా ప్రస్తావించింది.. ఈ డాక్యుమెంటరీ విడుదలైన కొద్దీ రోజులకే భారత్ లోని BBC కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగినసంగతి తెలిసిందే.. అయితే దీనిని పలు రాజకీయ పార్టీలు కూడా కండించాయి.. పత్రిక స్వేచ్చకు విఘాతం కలిగించేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని నాయకులు విమర్శిస్తున్నారు.

Updated On 3 May 2023 8:28 AM GMT
Ehatv

Ehatv

Next Story