పార్లమెంట్(Parliament) మీద దాడి జరగడం అంటే అంబేద్క‌ర్ గుండె పైన దాడి జరిగినట్టేన‌ని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(CPI MLA Kunamneni Sambashiva Rao) అన్నారు. ధర్నా చౌక్ లో జ‌రిగిన మెగా నిర‌స‌న కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఆయ‌న మాట్లాడుతూ.. దాడికి కారణం చెప్పాల‌ని ప్రధాని(PM),హోంమంత్రిని అడిగితే హిట్లర్, ముస్సోలిని లా ప్రవర్తించారని అన్నారు. ఎంపీలను సస్పెన్షన్(MP suspension) చేశారు.. హిట్లర్, ముస్సోలీని లాగా మీరు జైలుకు వెళ్ళక తప్పదని అన్నారు.

పార్లమెంట్(Parliament) మీద దాడి జరగడం అంటే అంబేద్క‌ర్ గుండె పైన దాడి జరిగినట్టేన‌ని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(CPI MLA Kunamneni Sambashiva Rao) అన్నారు. ధర్నా చౌక్ లో జ‌రిగిన మెగా నిర‌స‌న కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఆయ‌న మాట్లాడుతూ.. దాడికి కారణం చెప్పాల‌ని ప్రధాని(PM),హోంమంత్రిని అడిగితే హిట్లర్, ముస్సోలిని లా ప్రవర్తించారని అన్నారు. ఎంపీలను సస్పెన్షన్(MP suspension) చేశారు.. హిట్లర్, ముస్సోలీని లాగా మీరు జైలుకు వెళ్ళక తప్పదని అన్నారు. ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లో ప్రజా తీర్పుకు విరుద్ధంగా ఫలితం వచ్చిందని అన్నారు.

ఆగంతకులకు పాస్ ఇచ్చింది బీజేపీ ఎంపీనేన‌ని.. ఆయ‌న‌ను ఏమైనా సస్పెండ్ చేసారా అని ప్ర‌శ్నించారు. రాహుల్ గాంధీ ఏం అన్నారని సభ్యత్వం రద్దు చేశారు.. తృణముల్ ఎంపీ ప్రశ్నిస్తే సభ్యత్వం రద్దు చేస్తారా.. అని మండిప‌డ్డారు. నరేంద్ర మోదీ తప్పులను ఎండగట్టడం కోసం కలిసి నడుద్దామ‌ని పిలుపునిచ్చారు. ఎంపీల సస్పెన్షన్ రద్దు చేయాలని.. ఆగంతకుల దాడి మీద ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని మీరే ఈ కుట్ర చేసారా.. నిజం తేలాలన్నారు.

Updated On 22 Dec 2023 8:20 AM GMT
Ehatv

Ehatv

Next Story