ప్రధాని నరేంద్ర మోదీపై(PM Narendra Modi) తృణమూల్‌(Thrunamul) కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు సాకేత్‌ గోఖలే(Saketh Gokhale) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీపై(PM Narendra Modi) తృణమూల్‌(Thrunamul) కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు సాకేత్‌ గోఖలే(Saketh Gokhale) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాజకీయ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎయిర్‌ ఫోర్స్ హెలికాప్టర్‌ను(Air force) ఉపయోగించారని, తద్వారా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని సాకేత్‌ గోఖలే ఆరోపించారు. మోదీపై తాను చేసిన ఫిర్యాదు కాపీని గోఖలే సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కారణం గానే 1975 లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీని అనర్హులుగా ప్రకటించినట్లు గుర్తు చేశారు.

Updated On 18 March 2024 3:06 AM GMT
Ehatv

Ehatv

Next Story