ఇవాళ మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో(PragathiBhavan) ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) మీడియాతో సమావేశమయ్యే అవకాశం.

ఇవాళ మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో(PragathiBhavan) ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) మీడియాతో సమావేశమయ్యే అవకాశం. ప్రెస్‌మీట్‌లో పాల్గొననున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvindh kejriwal), పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్‌(Bhagwant Singh Man). రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై నిరసన తెలియజేయనున్న ముగ్గురు ముఖ్యమంత్రులు.

Updated On 27 May 2023 12:40 AM GMT
Ehatv

Ehatv

Next Story