మెజారిటీ మార్క్‌ చేరుకోవడంలో విఫలం చెందామని ముఖ్యమంత్రి, బీజేపీ(BJP) నేత బసవరాజ్‌ బొమ్మై(Basavaraj Bommai )అన్నారు. ఫలితాలు పూర్తిగా వచ్చిన తర్వాత సమగ్రంగా విశ్లేషించుకుంటామన్నారు.

మెజారిటీ మార్క్‌ చేరుకోవడంలో విఫలం చెందామని ముఖ్యమంత్రి, బీజేపీ(BJP) నేత బసవరాజ్‌ బొమ్మై(Basavaraj Bommai )అన్నారు. ఫలితాలు పూర్తిగా వచ్చిన తర్వాత సమగ్రంగా విశ్లేషించుకుంటామన్నారు. వివిధ స్థాయిలో లోటుపాట్లు, తదితర అంశాలపై చర్చించుకుంటామని తెలిపారు.

Updated On 13 May 2023 2:46 AM GMT
Ehatv

Ehatv

Next Story