సంచలనం సృష్టిస్తోన్న లిక్కర్ స్కామ్ కేసు(Liquor Scam Case)లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Delhi CMArvind Kejriwal)కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఆదివారం విచారణకు హాజరుకావాలని సూచించింది. ఇప్పటికే ఈ కేసులో ఈడీ విచారణ జరిపింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను, కేజ్రీవాల్ పీఏను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. ఈ కేసులో ఇప్పటికే సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది.

CBI Summons Delhi CM Kejriwal in Delhi Liquor Policy Scam For Questioning
సంచలనం సృష్టిస్తోన్న లిక్కర్ స్కామ్ కేసు(Liquor Scam Case)లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Delhi CMArvind Kejriwal)కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఆదివారం విచారణకు హాజరుకావాలని సూచించింది. ఇప్పటికే ఈ కేసులో ఈడీ విచారణ జరిపింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను, కేజ్రీవాల్ పీఏను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. ఈ కేసులో ఇప్పటికే సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది.
