అవుటర్‌ రింగ్‌రోడ్డు (ORR) టెండర్‌ స్కామ్‌పై సీబీఐకి(CBI) ఫిర్యాదు చేసిన బీజేపీ(BJP) ఎమ్మెల్యే రఘునందన్‌రావు(Raghunandan Rao). లక్ష కోట్ల రూపాయల కుంభకోణం జరిగిదంటూ ఫిర్యాదు.

అవుటర్‌ రింగ్‌రోడ్డు (ORR) టెండర్‌ స్కామ్‌పై సీబీఐకి(CBI) ఫిర్యాదు చేసిన బీజేపీ(BJP) ఎమ్మెల్యే రఘునందన్‌రావు(Raghunandan Rao). లక్ష కోట్ల రూపాయల కుంభకోణం జరిగిదంటూ ఫిర్యాదు. స్కామ్‌కు సంబంధించి పూర్తి వివరాలను సీబీఐకి ఇచ్చిన రఘునందన్‌. ORR టెండర్‌ స్కామ్‌పై సీబీఐ రంగంలోకి దిగే అవకాశం

Updated On 25 May 2023 5:02 AM GMT
Ehatv

Ehatv

Next Story