చాయి(Tea) విషయంలో ఇద్దరు భార్యభార్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ వాగ్వాదం చేసుకున్నారు.. చిన్నగా మొదలైన గొడవ.. పెద్ద దుమారంగా మారింది. అడిగిన వెంటనే చాయ్‌ ఇవ్వాలేదన్న కోపంతో భార్యపై(Wife) విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. కత్తితో ఆమె మెడను కోశాడు.. రక్తం మడుగులో గిలాగిలా కొట్టుకున్నా అమానుషంగా ప్రవర్తించాడు. ఆమెను అక్కడే వదిలేసి పారిపోయాడు. పోలీసులు(Police) తెలిపిన వివరాల ప్రకారం..

చాయి(Tea) విషయంలో ఇద్దరు భార్యభార్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ వాగ్వాదం చేసుకున్నారు.. చిన్నగా మొదలైన గొడవ.. పెద్ద దుమారంగా మారింది. అడిగిన వెంటనే చాయ్‌ ఇవ్వాలేదన్న కోపంతో భార్యపై(Wife) విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. కత్తితో ఆమె మెడను కోశాడు.. రక్తం మడుగులో గిలాగిలా కొట్టుకున్నా అమానుషంగా ప్రవర్తించాడు. ఆమెను అక్కడే వదిలేసి పారిపోయాడు. పోలీసులు(Police) తెలిపిన వివరాల ప్రకారం..

ఉత్తరప్రదేశ్‌(Uttar pradesh) జిల్లా ఘజియాబాద్‌లో ధర్మవీర్‌, సుందరి దంపతులు. ఈనెల 19న ఉదయం సమయంలో చాయి విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. ఇద్దరూ వాదులాడుకున్నారు. ఒకరిని ఒకరు దూషించుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన భర్త ధర్మవీర్‌(Dharmveer) తన ఇంట్లో ఉన్న కత్తిని తీసుకొని కసాకసా పొడిచాడు. రక్తపు మడుగులో కొట్టుకుంటున్న భార్య సుందరిని(Sundari) అక్కడే వదిలేసి పారిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెళ్లి చూడగా సుందరి చనిపోయి ఉంది. దీంతో పోస్టుమార్టం నిమిత్తం మృతేహాన్ని ఆస్పత్రికి(Hospital) తరలించారు. ఆ తర్వాత ఆమె కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో ధర్మవీర్ కోసం గాలించి నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

Updated On 20 Dec 2023 7:27 AM GMT
Ehatv

Ehatv

Next Story