ఉత్తరప్రదేవ్లో(Uttarpradesh) దారుణం చోటు చేసుకుంది. బల్రాయ్ పోలీస్స్టేషన్(Balrai Police Station) పరిధిలోని ఓ యువతి పాతకానికి పాల్పడింది. తన ప్రియుడితో(Lover) సన్నిహితంగా ఉన్నప్పుడు చూశారని సొంత చెల్లెళ్లనే చంపేసింది. బహదూర్పుర్(Bahadurpur) గ్రామానికి చెందిన 20 ఏళ్ల అంజలి తల్లిదండ్రులు లేని సమయం చూసి ప్రియుడిని ఇంటికి రప్పించుకుంది. అతడితో ఆమె శృంగారం చేస్తుండగా ఇద్దరు చెల్లెళ్లు చూశారు.
ఉత్తరప్రదేవ్లో(Uttarpradesh) దారుణం చోటు చేసుకుంది. బల్రాయ్ పోలీస్స్టేషన్(Balrai Police Station) పరిధిలోని ఓ యువతి పాతకానికి పాల్పడింది. తన ప్రియుడితో(Lover) సన్నిహితంగా ఉన్నప్పుడు చూశారని సొంత చెల్లెళ్లనే చంపేసింది. బహదూర్పుర్(Bahadurpur) గ్రామానికి చెందిన 20 ఏళ్ల అంజలి తల్లిదండ్రులు లేని సమయం చూసి ప్రియుడిని ఇంటికి రప్పించుకుంది. అతడితో ఆమె శృంగారం చేస్తుండగా ఇద్దరు చెల్లెళ్లు చూశారు. ఆరేళ్ల సురభి, నాలుగేళ్ల వయసున్న రోష్ని విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతారేమోనని అంజలి భయపడింది. చిన్నపిల్లలని కూడా చూడకుండా పదునైన పారతో ఇద్దరిని హత్య(Murder) చేసింది. ఆపై ఆధారాలు(Evidence) లేకుండా చేయాలని చూసింది. పారను కడిగేసి, రక్తం అంటిన తన దుస్తులను ఉతికి ఆరేసింది. చెల్లెళ్లను ఎవరో చంపేశారంటూ తల్లిదండ్రుల దగ్గర కన్నీరు పెట్టింది. ఓ కట్టుకథ అల్లింది. అయితే ఘటన స్థలంలో రక్తపు మరకలతో ఉన్న అంజలి దుస్తులను పోలీసులు గుర్తించారు. తమదైన పద్దతిలో అంజలిని ఇంటరాగేట్ చేశారు. దాంతో అంజలి నేరాన్ని అంగీకరించింది. అజలిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అంజలికి మరికొందరు సహకరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నామని అదనపు పోలీస్ సూపరింటెండెంట్ సత్యపాల్ సింగ్ చెప్పారు.