తెలంగాణలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పర్యటన రద్దయ్యింది. బిపోర్‌జోయ్‌ తుఫాన్‌ కారణంగా అమిత్ షా తన పర్యటనను రద్దు చేసుకోవలసి వచ్చింది. షెడ్యూల్ ప్రకారం అయితే అమిత్ షా హైదరాబాద్‌, ఖమ్మం, భద్రాచలం లలో పర్యటించాల్సి ఉంది. తుఫాన్‌ ప్రభావం గుజరాత్‌లో ఎక్కువగా ఉంటుంది. నిరంతరం అమిత్‌ షా రివ్యూలు చేయవలసి ఉంటుంది.

తెలంగాణలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా (Amit Shah) పర్యటన రద్దయ్యింది. బిపోర్‌జోయ్‌ తుఫాన్‌ కారణంగా అమిత్ షా తన పర్యటనను రద్దు చేసుకోవలసి వచ్చింది. షెడ్యూల్ ప్రకారం అయితే అమిత్ షా హైదరాబాద్‌, ఖమ్మం, భద్రాచలం లలో పర్యటించాల్సి ఉంది. తుఫాన్‌ ప్రభావం గుజరాత్‌లో ఎక్కువగా ఉంటుంది. నిరంతరం అమిత్‌ షా రివ్యూలు చేయవలసి ఉంటుంది. దాని కారణంగా అయన ఈ పర్యటనను వాయిదా వేశారు.

Updated On 14 Jun 2023 4:32 AM GMT
Ehatv

Ehatv

Next Story