అయోధ్యకు(Ayodhya) హైదరాబాద్‌(Hyderabad) నుంచి విమాన సర్వీసులు(Airline services) అందుబాటు లోకి రానున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) ఉన్న అయోధ్యకు(Ayodhya) హైదరాబాద్‌(Hyderabad) నుంచి విమాన సర్వీసులు(Airline services) అందుబాటు లోకి రానున్నాయి.. ఈ నెల 27వ తేదీ నుంచే శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి ఇండిగో ఎయిర్‌ లైన్స్‌ ఈ సేవలను ప్రారంభించనుందని అధికారులు తెలిపారు. వారంలో నాలుగు సార్లు ఈ విమాన సర్వీసులుంటాయి. ఇండిగో ఎయిర్‌ లైన్స్‌ అయోధ్యతో పాటు కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్‌ నగరాలకు సంబంధించిన విమాన సర్వీసుల వివరాలను వెల్లడించింది..

Eha Tv

Eha Tv

Next Story