దేశమంతటా శరన్నవరాత్రుల వైభవం కనిపిస్తోంది. అమ్మవారి ఆలయాలన్నీ విద్యుద్దీపాల వెలుగులతో కళకళలాడుతున్నాయి. వివిధ అలంకారాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గా నవరాత్రులు పాడ్యమి నుంచి మొదలయ్యాయి. ఆ రోజున అమ్మవారు శైలపుత్రిగా దర్శనమిచ్చారు. దక్షుని ప్రథమ పుత్రిక సతీదేవి. ఆమె శివుడి అర్ధాంగి. తన తండ్రి చేతిలో అవమానం పొందిన యోగాగ్నిని తనకు తానే సృష్టించుకుని దహనమయ్యింది సతీదేవి.

Updated On 18 Oct 2023 7:48 AM GMT
Ehatv

Ehatv

Next Story