మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) సాగర్(Sagar) జిల్లాలో పెను విషాదం సంభవించింది.

మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) సాగర్(Sagar) జిల్లాలో పెను విషాదం సంభవించింది. ఓ గుడి గోడ(Temple wall) కూలడంతో తొమ్మిది మంది చిన్నారులు(children) చనిపోయారు. ఆదవారం ఉదయం షాపూర్‌ అనే ప్రాంతంలో ఉన్న హర్దౌల్‌ బాబా (Hardaul Baba) ఆలయంలో మతపరమైన వేడుకలు జరుగుతున్నాయి. అదే సమయంలో గోడ కూలింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది చిన్నారు చనిపోయారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.

Eha Tv

Eha Tv

Next Story