ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) హత్రాస్(Hathras) లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో ఒక్కసారిగా భక్తులు ఎగబడటంతో తొక్కిసలాట(stampeded) జరిగింది.

ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) హత్రాస్(Hathras) లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో ఒక్కసారిగా భక్తులు ఎగబడటంతో తొక్కిసలాట(stampeded) జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 60 మంది మృతి చెందారు. వంద మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. ఇందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది...

Updated On 2 July 2024 12:40 PM GMT
Eha Tv

Eha Tv

Next Story