పద్మవిభూషన్‌(Padma vibhushan) పురస్కారాన్ని అందుకోబోతున్న వైజయంతిమాల(Vyjayantimala) తమిళ నటే అయినప్పటికీ జీవితం, సంఘం సినిమాలతో తెలుగువారికి దగ్గరయ్యారు. వేగుచుక్క, విజయకోట వీరుడు, బాగ్దాద్‌ గజదొంగ వంటి డబ్బింగ్‌ సినిమాలతో అలరించారు. ఆమె గొప్ప డ్యాన్సర్‌ అన్న సంగతి తెలిసిందే. ఐక్యరాజ్యసమితిలో భరతనాట్యం చేసిన తొలి భారతీయ నృత్యకారిణి ఈమెనే! 1968లోనే పద్మశ్రీని అందుకున్న ఆమెకు ఇప్పుడు పద్మవిభూషణ్‌ అందుకుంటున్నారు. వైజయంతిమాలకు బాలీవుడ్‌లో బ్రహ్మండమైన గుర్తింపు ఉంది. కాకపోతే ఆనాడు ఆమె ఇద్దరు హీరోల మధ్యన నలిగిపోయింది. అయిదో దశకంలో హిందీ సినీరంగంలో పెద్ద హీరోలంటే దిలీప్‌కుమార్‌, రాజ్‌కపూర్‌, దేవానంద్‌. దేవానంద్‌ స్టయిల్‌ డిఫరెంట్‌. తన పనేదో తను చూసుకుంటాడే తప్ప ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోడు.

Updated On 26 Jan 2024 7:58 AM GMT
Ehatv

Ehatv

Next Story