పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) తో నటించడపై స్పందించారు.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. తన మామ తనకు గురువంటూ.. ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా బ్రో. రీసెంట్ గా ఆడియస్స్ ముందుకు వచ్చిన ఈసినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో నడుస్తోంది. ఇక ఈసినిమాపై పలువివాదాలు నడుస్తుండగా.. సినిమా మాత్రం సూపర్ అంటూ విజయోత్సవాలు చేసుకుంటున్నాడుసాయి తేజ్

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్(Sai dharam tej) విజయోత్సాహంలో ఉన్నారు. బ్రో(BRO) మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు సాయి తేజ్. తాజాగా ఆయన ఈ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటూ.. కొన్ని కామెంట్స్ చేశారు. సాయి తేజ్ ఏమన్నారంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) తో నటించడపై స్పందించారు.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. తన మామ తనకు గురువంటూ.. ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా బ్రో. రీసెంట్ గా ఆడియస్స్ ముందుకు వచ్చిన ఈసినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో నడుస్తోంది. ఇక ఈసినిమాపై పలువివాదాలు నడుస్తుండగా.. సినిమా మాత్రం సూపర్ అంటూ విజయోత్సవాలు చేసుకుంటున్నాడుసాయి తేజ్

ఈక్రమంలో సాయి ధరమ్ తేజ్ ఒక అడుగు ముందుకు వేసి.. విజయోత్సవ యాత్రలు కూడా చేస్తున్నాడు. ఈక్రమంలో సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్ ని రాబడుతంది బ్రో మూవీ. దాంతో మూవీ టీమ్ కొన్ని థియేటర్లకు వెళ్ళి పరిస్థితి చూడాలి అనుకున్నారు. అందులో భాగంగా.. సాయి ధరమ్ తేజ్ యూనిట్ తె కలిసి సక్సెస్ యాత్ర నిర్వహించింది. గుంటూరు, తెనాలి, విజయవాడ లో కొన్ని థియేటర్స్ కు వెళ్ళారు. బ్రో మూవీ ప్లే అవుతున్న థియేటర్స్ లో సందడి చేశారు.

ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఈసినిమాను హిట్ చేసిన అందరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం గురించి స్పందించారు సాయి తేజ్. తనకు మావయ్య పవన్ కళ్యాణ్ గురువు వంటి వారని, బ్రో లో ఆయనతో వర్క్ చేసిన ఎక్స్ పీరియన్స్ ఎప్పటికీ మరువలేనని అన్నారు. ఇక ఇదే టైమ్ లో సాయి తేజ్ మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా వెల్లడించారు. పెద్ద మావయ్య మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గారితో కలిసి ఒక సినిమా చేయాలనేది తన కల అని, అది త్వరలోనే తప్పక నెరవేరుతుందని ఆశిస్తున్నట్లు సాయి ధరమ్ తేజ్ తెలిపారు.

దాంతో ఈ విషయం తెగ వైరల్ అవుతోంద. ఇక త్వరలో ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఉంటుందని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే కలలు కంటున్కనారు. ఓహింట్ ఇచ్చారు సాయి తేజ్. ఇక బ్రో మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుననాడు మెగా మేనల్లుడు. సముద్రఖని తెరకెక్కించిన ఈ మూవీని జీ స్టూడియోస్ వారితో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ గా నిర్మించింది. ప్రియా ప్రకాష్ వారియర్, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, కేతికా శర్మ, రాజా చెంబోలు తదితరులు బ్రో లో కీలక పాత్రలు చేసారు.

Updated On 3 Aug 2023 12:54 AM GMT
Ehatv

Ehatv

Next Story