శ్రీ వేంకటేశ్వర సినీ చిత్రం పతాకంపైన కార్తీక్‌ దండు దర్శకత్వంలో సుప్రీం హీరో సాయి ధర్మతేజ, సంయుక్త మీనన్‌ కాంబినేషన్‌లో భోగవల్లి బాపినీడు నిర్మించిన Mystic Horror Thriller విరూపాక్ష ఈ రోజు విడుదలైంది. సినిమాలో సీనియర్‌ నటులు సాయిచంద్‌, రాజీవ్‌ కనకాల, బ్రహ్మాజీ, సునీల్‌ తదితరులు దాదాపుగా సినిమా మొత్తం మీద ప్రధానపాత్రలలో కనిపిస్తారు.

Updated On 21 April 2023 2:22 AM GMT
Ehatv

Ehatv

Next Story