మనసు మీద మనసు పడ్డ మనసున్న మనిషాయన.మనసు పడే వేదన అక్షరరూపం దాలిస్తే ఆయన రూపమే దాలుస్తుంది.ఆయనకీ మనసుకు అంత దగ్గర సంబంధం వుంది. మనసును టోటల్‌గా అటాప్సీ చేసిన హార్ట్‌ స్పెషలిస్టాయన. ఆయనే కిళాంబి వెంకట నరసింహాచార్యులు. కొందరాయన్ను రాత్రేయన్నారు. ఇంకొందరు బూత్రేయన్నారు. అందరూ నిండు మనసుతో ఆత్రేయ(Atreya) అని పిలుచుకున్నారు. ఇవాళ ఆయన జయంతి(Birth anniversary) . కాబట్టి ఆయన మనసుకవి గురించి నాలుగు విషయాలు చెప్పుకుందాం!

Updated On 7 May 2024 2:21 AM GMT
Ehatv

Ehatv

Next Story