పుష్ప(Pushpa cinema) సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అల్లు అర్జున్. పుష్ప2 తో మరో సాలిడ్ బ్లాక్‌బస్టర్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప 2 కోసం దేశమంతా ఎదరు చూస్తోంది. ఈ సినిమా కొద్ది రోజుల క్రితం వరకు రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంది. ఇక తాజాగా అల్లు అర్జున్ ఓ ఫామ్ హౌస్(Farm house) లో సందడి చేశాడు.

అల్లు అర్జున్(Allu Arjun) తాజాగా ఓ ఫామ్ హౌస్(Farm house) లో ప్రత్యక్ష్యం అయ్యాడు. రాయలసీమ రుచులు బాగా ఆస్వాదించాడు.. అభిమానుల మధ్య సందడి చేశారు.

పుష్ప(Pushpa cinema) సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అల్లు అర్జున్. పుష్ప2 తో మరో సాలిడ్ బ్లాక్‌బస్టర్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప 2 కోసం దేశమంతా ఎదరు చూస్తోంది. ఈ సినిమా కొద్ది రోజుల క్రితం వరకు రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంది. ఇక తాజాగా అల్లు అర్జున్ ఓ ఫామ్ హౌస్(Farm house) లో సందడి చేశాడు. తెలుగు దేశం పార్టీకి(TDP) చెందిన రాయలసీమ(Rayalaseema) నేత ఫామ్‌హౌస్‌లో దర్శనిమిచ్చాడు. అంతే కాదు అక్కడ పసందైన రాయలసీమ వంటకాలతో(Rayalaseema Dishes) బన్నీ విందు భోజనం ఎంజాయ్ చేశారు.

బన్నీ ఫామ్ హౌస్ కు వచ్చాడని తెలిసి.. చుట్టు పక్కల అభిమానులకు తెలిసి తండోపతండాలుగా వచ్చారు. బన్నీతో ఫోటోలు దిగడానికి పోటీపడ్డారు. అల్లు అర్జున్ మాత్రం.. రాయల సీమ రుచులను మనస్పూర్తిగా ఆస్వాదించారు. దీంతో ఈ న్యూస్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో(social media) వైరల్ అవుతున్నాయి.

ఇక బన్నీ(Bunny), టీడీపీ నేతను(TDP Leader) కలవడం వెనుక రాజకీయ పరమైన చర్చలు జరుగుతున్నాయి. అయితే అల్లు అర్జున్ మాత్రం తన ఫ్రెండ్స్ తో పాటు బెంగళూర్(Bangalore) వెళ్తూ.. దారి మధ్యలో ఈ ఫామ్ హౌస్ దగ్గర ఆగినట్టు తెలుస్తోంది. తెలుగు దేశం నేతతో ఉన్న పరిచయంతో.. వారి ఆహ్వానం మేరకు బన్నీ అక్కడ స్టే చేసినట్టు తెలుస్తోంది. ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకున్న తరువాత అల్లు అర్జున్ బెంగళూరు పయనం అయినట్టు తెలుస్తోంది.

Updated On 9 July 2023 12:30 AM GMT
Ehatv

Ehatv

Next Story