రీసెంట్ గా మంగళవారం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది పాయల్ రాజ్ పుత్. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం లో తెరకెక్కిన విలేజ్ యాక్షన్ డ్రామా మూవీ మంగళవారం. ఈసినిమా రీసెంట్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. మరీ సూపర్ హిట్ సినిమా అని చెప్పలేం కాని.. పాయల్ కెరీర్ లో ఆర్ ఎక్స్ 100 తరువాత మంచి సినిమాగా ఇది నిలిచిపోయింది.

పాయల్ రాజ్ పుత్ (Payal Rajput)..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)కు థ్యాంక్స్ చెప్పింది. పాయల్ మెగా హీరోకు ఎందుకు థ్యాంక్స్ చెప్పింది. కారణం ఏంటి..?

రీసెంట్ గా మంగళవారం (mangalavaram) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది పాయల్ రాజ్ పుత్. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం లో తెరకెక్కిన విలేజ్ యాక్షన్ డ్రామా మూవీ మంగళవారం. ఈసినిమా రీసెంట్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. మరీ సూపర్ హిట్ సినిమా అని చెప్పలేం కాని.. పాయల్ కెరీర్ లో ఆర్ ఎక్స్ 100 తరువాత మంచి సినిమాగా ఇది నిలిచిపోయింది.

ఇక ఈమూవీకి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అంతా ఈ సినిమాకు కంగ్రాట్స్ చెపుతున్నారు. తాజాగా ఈమూవీ సక్సెస్ పట్ల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. మూవీటీమ్ కు కి కంగ్రాట్స్ తెలిపారు. ట్విట్టర్ లో ఈ విధంగా పోస్ట్ చేశారు చరణ్.

అయితే రామ్ చరణ్ చేసిన పోస్ట్ కి గానూ, హీరోయిన్ రాజ్ పుత్ రెస్పాండ్ అయ్యారు. యూ మేడ్ మై డే, థాంక్స్ అ లాట్ అంటూ చెప్పుకొచ్చారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించిన ఈ చిత్రం లో నందిత శ్వేత, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated On 28 Nov 2023 8:07 AM GMT
Ehatv

Ehatv

Next Story