సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ను(Rajendra Prasad) పరామర్శించారు సినీ హీరో ప్రభాస్‌(Prabhas).

సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ను(Rajendra Prasad) పరామర్శించారు సినీ హీరో ప్రభాస్‌(Prabhas).

ఇటీవలే రాజేంద్రప్రసాద్‌ కూతురు గాయత్రి గుండెపోటుతో(Heart attack) కన్నుమూశారు. ఆ మరణవార్త ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్‌ కూకట్‌పల్లి ఇందువిల్లాస్‌లోని నివాసానికి వెళ్లి గాయత్రి చిత్రపట్టం దగ్గర నివాళులు అర్పించారు. తర్వాత రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించారు.

Eha Tv

Eha Tv

Next Story