ప్రముఖ గజల్ గాయకుడు(Ghazal singer), పద్మశ్రీ గ్రహీత పంకజ్‌ ఉధాస్‌(Pankaj Udhas) కన్నుమూశారు. చిట్టి ఆయీ హై, చండీ జైరంగ్‌ వంటి అద్భుతమైన గజల్స్‌ను మనకు అందించిన ఆయన గత కొంతకాలంగా అనార్యోగంతో ఉన్నారు.

ప్రముఖ గజల్ గాయకుడు(Ghazal singer), పద్మశ్రీ గ్రహీత పంకజ్‌ ఉధాస్‌(Pankaj Udhas) కన్నుమూశారు. చిట్టి ఆయీ హై, చండీ జైరంగ్‌ వంటి అద్భుతమైన గజల్స్‌ను మనకు అందించిన ఆయన గత కొంతకాలంగా అనార్యోగంతో ఉన్నారు. 73 ఏళ్ల పంకజ్‌ ఉధాస్‌ మరణవార్తను ఆయన కూతురు నయాబ్ ఉదాస్(Nayab udhas) తెలియజేశారు. ఆయన మృతి పట్ల సినీ కళాకారులు, రాజకీయ నాయకులూ సోషల్ మీడియా (Social media)ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1970 లో తుమ్ హసీన్ మై జవాన్ తో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు పంకజ్‌. ఆయన సంగీత గానంతో ఎంతో మందిని అలరిస్తూ వచ్చారు.

Updated On 26 Feb 2024 5:53 AM GMT
Ehatv

Ehatv

Next Story