తనను పెళ్ళి చేసుకోవాలి అంటే కొన్న క్వాలిటీస్ ఉండాలి అంటోంద బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor). తనతో పెళ్ళి అంటే అంత ఈజీ కాదంటోంది. అంతే కాదు తనతో పెళ్లికి కొన్ని కండీషన్లు ఉన్నాయంటోంది. కోరికల చిట్టాను బయట పెట్టింది బ్యూటీ. అతిలోక సుందరి శ్రీదేవివారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ.. జాన్వీ కపూర్. కమర్షియల్ సినిమాల జోలికి పెద్దగా వెల్లకుండా.. కథాబలం ఉన్న సినిమాలు చేస్తోంది. ఇక త్వరలో సౌత్ ఎంట్రీ ఇవ్వబోతోంది బ్యూటీ.

తనను పెళ్ళి చేసుకోవాలి అంటే కొన్న క్వాలిటీస్ ఉండాలి అంటోంద బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor). తనతో పెళ్ళి అంటే అంత ఈజీ కాదంటోంది. అంతే కాదు తనతో పెళ్లికి కొన్ని కండీషన్లు ఉన్నాయంటోంది. కోరికల చిట్టాను బయట పెట్టింది బ్యూటీ.

అతిలోక సుందరి శ్రీదేవివారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ.. జాన్వీ కపూర్. కమర్షియల్ సినిమాల జోలికి పెద్దగా వెల్లకుండా.. కథాబలం ఉన్న సినిమాలు చేస్తోంది. ఇక త్వరలో సౌత్ ఎంట్రీ ఇవ్వబోతోంది బ్యూటీ.. తన పెళ్లి గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతుండగా.. ఆమెకు ఎదురైన ప్రశ్నకు సమాధానం చెపుతూ.. తన పెళ్ళి.. పెళ్ళి కొడుకు క్వాలిటీస్ గురించి వివరించింది.

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతానని భావిస్తుంది జాన్వీకపూర్.అందుకే సైత్ ఎంట్రీకి ప్లాన్ చేస్తోంది. అయితే ప్రస్తుతం తన తాన పెళ్లి వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో తాను చేసుకునే వ్యక్తిలో కొన్ని లక్షణాలు ఉండాలంటూ.. కండీషన్లు పెడుతుంది జాన్వీ. తన కోరికల చిట్టాను బయట పెట్టింది.

జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. ఎవరైతే నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటారో ఆ వ్యక్తికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలంటోంది. నా వృత్తిని గౌరవించే వ్యక్తి నా జీవితంలోకి రావాలని నేను కోరుకుంటున్నానని ఆమె అన్నారు. తెలియని విషయాలను నేర్చుకుంటే ఆ విషయాలను ఉత్సాహంగా నేర్పించే వ్యక్తి తనకు కావాలని జాన్వీ కపూర్ అన్నారు.

అంతే కాదు నన్ను కేరింగ్ గా చూసుకోవాలి.. నాతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. అలాంటి వ్యక్తి మాత్రమే కావాలని ఆమె వెల్లడించారు. అంతే కాదు మరీ ముఖ్యంగా నన్ను చేసుకోబోయే వ్యక్తి నా తండ్రి కంటే ఎక్కువ హైట్ ఉండాలని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం యంగ్ బిజినెస్ మెన్ శిఖర్ పహారియాతో డేటింగ్ లో ఉంది బ్యూటీ.. మరి ఇద్దరు పెళ్ళి చేసుకుంటారా..? లేక డేటింగ్ వరకే ఆగిపోతారా అనేది చూడాలి.

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిన ఈ బ్యూటీ.. ఇక సౌత్ పై కన్నేసింది. జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. తారక్ జోడీగా ఎన్టీఆర్30 మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది జాన్వీ. ఇక్కడ కూడా సక్సెస్ సాధించి పాన్ ఇండియా హీరోయిన్ గా మారాలి అని ప్లాన్ చేసింది బ్యూటీ.

మిలి మూవీ షూటింగ్ సమయంలో ఆరోగ్యం దెబ్బ తిన్నదంటోది జాన్వీ.. స్ట్రీట్ ఫుడ్ అంటే ఎంతో ఇష్టమని... అది కూడా ముంబయ్ వీధుల్లో తిరుగుతూ తినడం అంటే ఇంకా ఇష్టం అంటోంది జాన్వీ కపూర్ పేర్కొన్నారు. ముంబై స్ట్రీట్స్ లో తిరుగుతూ.. నచ్చిన తిండి తింటానని ఆమె కామెంట్లు చేశారు.

ఇక జాన్వి కపూర్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ 30 షూటింగ్ బిజీలో ఉంది బ్యూటీ. మత్స్కకారుల అమ్మాయిగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.అంతే కాదు ఎన్టీఆర్ 30 లో కీలక ట్విస్ట్ లకు జావ్వీ పాత్ర కారణం అవుతుందని తెలుస్తోంది.

Updated On 25 April 2023 5:47 AM GMT
Ehatv

Ehatv

Next Story