ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో మార్మోగుతున్న పేరు కుమారి ఆంటి (Kumari Aunty). ఎంతగా ఫేమస్‌ అయిందంటే 'ఐటీసీ కాకతీయ హోటల్‌ ఎక్కడంటే.. ఇక్కడే మన కుమారి ఆంటి హోటల్‌ పక్కనే' అనే స్థాయికి ఆమె రేంజ్‌ ఎదిగిపోయింది. యూట్యూబ్‌ ఛానెల్స్ ఆమె వ్యాపారాన్ని విపరీతంగా ప్రమోట్‌ చేయడంతో ఫుడ్ లవర్స్ ఫోటెత్తారు. పలువురు సెలబ్రిటీలు ఆమె ఫుడ్‌ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈమె సోష‌ల్ మీడియాలో(Social media) సంచ‌ల‌నంగా మారింది. అప్ప‌టివ‌ర‌కు సోష‌ల్ మీడియా సెలబ్రిటీగా ఉన్న ఈమెను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారిగా స్టార్‌ను చేశారు.

ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో మార్మోగుతున్న పేరు కుమారి ఆంటి (Kumari Aunty). ఎంతగా ఫేమస్‌ అయిందంటే 'ఐటీసీ కాకతీయ హోటల్‌ ఎక్కడంటే.. ఇక్కడే మన కుమారి ఆంటి హోటల్‌ పక్కనే' అనే స్థాయికి ఆమె రేంజ్‌ ఎదిగిపోయింది. యూట్యూబ్‌ ఛానెల్స్ ఆమె వ్యాపారాన్ని విపరీతంగా ప్రమోట్‌ చేయడంతో ఫుడ్ లవర్స్ ఫోటెత్తారు. పలువురు సెలబ్రిటీలు ఆమె ఫుడ్‌ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈమె సోష‌ల్ మీడియాలో(Social media) సంచ‌ల‌నంగా మారింది. అప్ప‌టివ‌ర‌కు సోష‌ల్ మీడియా సెలబ్రిటీగా ఉన్న ఈమెను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారిగా స్టార్‌ను చేశారు.

అసలు అంతలా ఫేమస్‌ కావడానికి కారణం కుమారి ఆంటీ చెప్పిన ”మీది మొత్తం వెయ్యి అయింది రెండు లివర్లు ఎక్స్‌ట్రా” అనే డైలాగ్‌తో వ్యవహారం ఇక్కడి వరకు వచ్చింది. ఇప్పుడు అదే డైలాగ్‌ను నెటిజ‌న్లు రీమిక్స్ చేసి సోషల్ మీడియాలోకి వదిలారు. అయితే టాలీవుడ్ పాపుర్‌ యాంకర్‌ సుమ క‌నకాల(Anchor Suma Kanakala) ప్ర‌స్తుతం కుమారి ఆంటిలా మారిపోయింది. ఆమె మాటలతో రీల్ చేసి ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఈ రీల్‌లో నటుడు బ్రహ్మాజీని కూడా ఈ రీల్‌లో మిక్స్ చేసి మాష్ అప్ వీడియోను చేసి సుమ పోస్ట్ చేశారు. రీమిక్స్ సాంగ్‌తో ఈ రీల్‌ ఉండడంతో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరలైంది. దీంతో కుమారి ఆంటి మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

Updated On 9 Feb 2024 6:05 AM GMT
Ehatv

Ehatv

Next Story