ఈ భామ అదుర్స్ (Adhurs) అనే ప్రోగ్రామ్ యాంకర్‏గా అవతారమెత్తింది. 2012లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‏లో వచ్చిన 'జులాయి' (Julai) చిత్రంతో సిల్వర్ స్క్రీన్‏పై మెరిసింది. ఇక ఆ తర్వాత ' ప్రేమ ఇష్క్ కాదల్' చిత్రంలో నటించింది. అయితే టెలివిజన్ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే వారిలో శ్రీముఖి ఒకరు.

Updated On 20 April 2023 2:10 AM GMT
Ehatv

Ehatv

Next Story