ఇవాళ భారతరత్న, సంగీత సరస్వతి ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి(MS subba lakshmi) 108వ జయంతి.





ఇవాళ భారతరత్న, సంగీత సరస్వతి ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి(MS subba lakshmi) 108వ జయంతి.




1916 సెప్టెంబర్ 16 న జన్మించిన సుబ్బులక్ష్మి కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని , నటి.




అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి.





ఆ విద్వాంసురాలు జయంతిని పురస్కరించుకుని ప్రముఖ నటి విద్యాబాలన్‌(Vidya balan) ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్‌ చేశారు. సుబ్బులక్ష్మి మాదిరిగానే విద్యాబాలన్‌ కనిపించడం విశేషం.

Eha Tv

Eha Tv

Next Story