ఏపీ అసెంబ్లీలో ఘర్షణ చోటు చేసుకుంది.. స్పీకర్ పోడియంపైకి వెళ్లిన టీడీపీ నేతలు ప్లకార్డులతో నిరసనకు దిగారు.. అయితే టీడీపీ నేతలకు నిరసనగా వైసీపీ నేతలు కూడా పోడియంపైకి వెళ్లి వారికి వ్యతిరేకంగా నిరసనలో తెలిపారు..

ఏపీ అసెంబ్లీలో ఘర్షణ చోటు చేసుకుంది.. స్పీకర్ పోడియంపైకి వెళ్లిన టీడీపీ నేతలు ప్లకార్డులతో నిరసనకు దిగారు.. అయితే టీడీపీ నేతలకు నిరసనగా వైసీపీ నేతలు కూడా పోడియంపైకి వెళ్లి వారికి వ్యతిరేకంగా నిరసనలో తెలిపారు.. దీనితో ఇరు వారాగాల మధ్య తోపులాట చోటుకి చేసుకుంది.. ఈ తోపులాటలో వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబుకి చిన్న గాయం తగిలింది. అయితే వైసీపీ నేతలే ముందు దాడికి దిగారని ఆత్మరక్షణకోసమే వారిని అడ్డుకునే ప్రయతనం చేశామని టీడీపీ ఎమ్మెల్యేలు తెలిపారు... ఈ గొడవతో టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేసారు.

Updated On 20 March 2023 1:38 AM GMT
Ehatv

Ehatv

Next Story