'బిగ్ బ్రేకింగ్ న్యూస్'..! కరోనా (Covid-19) మహమ్మారి మన జీవితాలను వెంటాడుతూనే ఉంది. గత మూడేళ్లుగా మన జీవితాలను అల్లకల్లోలం చేస్తున్న కరోనా.. ఈ ఏడాది కూడా పలువురిని పొట్టన పెట్టుకుంటోంటి. తాజాగా తెలంగాణలోనూ ఈ ఏడాది తొలి మరణం నమోదైంది.

కరోనా (Covid-19) మహమ్మారి మన జీవితాలను వెంటాడుతూనే ఉంది. గత మూడేళ్లుగా మన జీవితాలను అల్లకల్లోలం చేస్తున్న కరోనా.. ఈ ఏడాది కూడా పలువురిని పొట్టన పెట్టుకుంటోంటి. తాజాగా తెలంగాణలోనూ ఈ ఏడాది తొలి మరణం నమోదైంది. ఇతర అనారోగ్య సమస్యలతో ఉస్మానియా (Osmania Hospital) ఆస్పత్రిలో చేరిన రోగి అక్కడే చికిత్స పొందుతూ చనిపోయాడు. కరోనో టెస్ట్ చేయగా మృతుడికి కరోనా పాజిటివ్‌గా వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. మరోవైపు విశాఖ (Vizag)లోనూ కరోనా సోకి ఓ వ్యక్తి మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated On 26 Dec 2023 2:05 AM GMT
Ehatv

Ehatv

Next Story