బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో ఈ భేటీ జరిగింది. బెంగళూరులో ఒక కార్యక్రమం పూర్తి చేసుకుని కుప్పం రావడానికి ఎయిర్పోర్ట్ చేరుకున్న చంద్రబాబుకి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎదురు పడ్డారు. ఎదురుపడ్డ ఇరువురు నేతలు పరస్పరం అభివాదం చేసుకున్నారు, అనంతరం పక్కకు వెళ్లి ఇద్దరు నేతలు కాసేపు మంతనాలు చేసారు.

బెంగళూరు(Bengaluru) ఎయిర్ పోర్ట్ లో ఈ భేటీ జరిగింది. బెంగళూరులో ఒక కార్యక్రమం పూర్తి చేసుకుని కుప్పం రావడానికి ఎయిర్పోర్ట్ చేరుకున్న చంద్రబాబుకి(Chandrababu), కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎదురు పడ్డారు. ఎదురుపడ్డ ఇరువురు నేతలు పరస్పరం అభివాదం చేసుకున్నారు, అనంతరం పక్కకు వెళ్లి ఇద్దరు నేతలు కాసేపు మంతనాలు చేసారు. ఎదురు పడ్డ సన్నివేశం చుస్తే కాకతాళీయంగానే జరిగిన సంఘటన గానే కనిపిస్తుంది. YS షర్మిల(YS Sharmila) , ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తల నేపథ్యంలో చంద్రబాబు, డీకే శివకుమార్(DK Shiva kumar) మధ్య జరిగిన మంతనాల పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. YS షర్మిల, డీకే శివకుమార్ కి రాజకీయాల్లో మంచి సంబంధాలే ఉన్నాయన్న సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి భేటీ ఏపీ రాజకీయాల్లో చర్చినీయాంశం అయింది.

Updated On 28 Dec 2023 8:44 AM GMT
Ehatv

Ehatv

Next Story