హైదరాబాద్‌(Hyderbad) యూసుఫ్‌గూడ లక్ష్మీనగర్‌లో దారుణ హత్య(Murder) జరిగింది. నాగర్‌కర్నూలు(Nagarkurnool) జిల్లాకు చెందిన సింగోటం రాము అనే వ్యక్తి మర్మాంగాల గొంతు కోసి అతి కిరాతకంగా చంపేశారు నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌కు(Kollapur) చెందిన పుట్ట రాము అలియాస్‌ సింగోటం రాము(Singota ramu) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు.

హైదరాబాద్‌(Hyderbad) యూసుఫ్‌గూడ లక్ష్మీనగర్‌లో దారుణ హత్య(Murder) జరిగింది. నాగర్‌కర్నూలు(Nagarkurnool) జిల్లాకు చెందిన సింగోటం రాము అనే వ్యక్తి మర్మాంగాల(Mysteries) గొంతు కోసి అతి కిరాతకంగా చంపేశారు నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌కు(Kollapur) చెందిన పుట్ట రాము అలియాస్‌ సింగోటం రాము(Singota ramu) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు. బీజేపీలో(BJP) చురుకుగా ఉన్నాడు. పార్టీల కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటాడు. వివాహేతర సంబంధమే(Extra marital affair) హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఒకేసారి 10 మంది కలిసి రాముపై దాడి చేసి చంపారు. పార్లమెంటు ఎన్నికల్లో నాగర్‌కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని కూడా యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ హత్య వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Updated On 8 Feb 2024 2:00 AM GMT
Ehatv

Ehatv

Next Story