శ్రీ కృష్ణ పరమాత్ముడు యాదవుడా? లేక క్షత్రియుడా? క్షత్రియుడు అయితే రాజ్యపాలన చేయాలి కదా? గోపాలుడు ఎందుకయ్యాడు? అంటే అదో పెద్ద కథ. శ్రీకృష్ణుడి వంశ చరిత్రను క్లుప్తంగా చెప్పుకుందాం! ఆయన రాజో, యాదవుడో తెలుసుకుందాం!
పురూరవుడికి గంధర్వలోకంలో ఉండే అప్సరసకు ఆయువు, ధీమంతుడు, అమావసువు, దృఢాయువు, వనాయువు, శతాయువు అనే ఆరుగురు కుమారులున్నారు. ఆయువు, సర్భనవి అనే దంపతులకు నహుషుడు, వృద్ధశర్మ, రజి, గయుడు, అనేనసుడు అనే అయిదుగురు కుమారులు కలిగారు. వీరిలో నహూషుడు నాలుగు సముద్రాలు కలిగిన భూమండలాన్ని పాలించాడు. నూరు యజ్ఞాలు చేశాడు.

Updated On 4 Sep 2023 6:10 AM
Ehatv

Ehatv

Next Story