దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి ఆలయాన్ని(Srikalahasti Temple) సూపర్ స్టార్ మహేశ్‌ బాబు(Super star mahesh babu family)కుటుంబ సభ్యులు సందర్శించారు.

దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి ఆలయాన్ని(Srikalahasti Temple) సూపర్ స్టార్ మహేశ్‌ బాబు(Super star mahesh babu family)కుటుంబ సభ్యులు సందర్శించారు. వీరికి ముందుగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి(MLA Bojjala Sudher Reddy) సతీమణి రిషితా రెడ్డి (Rishitha Reddy)దక్షిణ గోపురం దగ్గర ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం ఆలయంలోని కాళహస్తీశ్వరస్వామిని మహేశ్‌బాబు సతీమణి నమ్రత(Namrata), గౌతమ్‌(Gowtham), సితార(Sitara) దర్శించుకున్నారు. అమ్మవారికి పూజలు చేశారు. తర్వాత ఆలయంలోని మృత్యుంజయ స్వామి సన్నిధి దగ్గర హీరో మహేశ్‌బాబు కుటుంబ సభ్యులకు వేద పండితులచే వేద ఆశీర్వచనము అలాగే స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలను అందజేశారు.

ehatv

ehatv

Next Story