అయోధ్యలోని(Ayodhya) శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు 2, 100 కోట్ల రూపాయల చెక్కు ఉంది.

అయోధ్యలోని(Ayodhya) శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు 2, 100 కోట్ల రూపాయల చెక్కు ఉంది. ఆ చెక్కును(Cheque) పంపిన వ్యక్తి దానిపై తన పేరు, మొబైల్‌ నంబర్‌, అడ్రస్‌ రాశారు. దాంతో పాటు ఓ మెలిక కూడా పెట్టాడు. చెక్కును ప్రధానమంత్రి({M Narendra Modi) సహాయనిధి పేరు మీద ట్రస్టుకు పోస్టు ద్వారా పంపారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ ఈ విషయాన్ని చెబుతూ పూర్తి వివరాల కోసం ప్రధానమంత్రి కార్యాలయానికి పంపాల్సిందిగా ట్రస్ట్ అధికారులను కోరామన్నారు. ప్రస్తుతం ట్రస్టు ఖాతాలో 2,600 కోట్ల రూపాయలు ఎఫ్‌డీల రూపంలో ఉన్నాయని తెలిపారు. రామమందిరం మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

Eha Tv

Eha Tv

Next Story