కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కొండాపురం మండలం పి.అనంతపురం చిత్రావతి బ్రిడ్జి దగ్గర లారీ, తుఫాన్ వాహనం ఢీ కొన‌డంతో ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు మృతి చెంద‌గా, మరో న‌లుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో తుపాను వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నారు.

కడప(Kadapa) జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కొండాపురం(Kondapuram) మండలం పి.అనంతపురం(P Ananthapuram) చిత్రావతి బ్రిడ్జి(Chitravathi Bridge) దగ్గర లారీ(Lorry), తుఫాన్(Toofan) వాహనం ఢీ కొన‌డంతో ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు మృతి చెంద‌గా, మరో న‌లుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో తుపాను వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. తాడిపత్రి(Thadiparthi), బళ్ళారి(Ballari)కి చెందిన వీరు తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ప్రమాదం జ‌రిగింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు(Poilce).. ప్ర‌మాదంపై మృతుల బంధువుల‌కు సమాచారం అందించారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.

Updated On 14 May 2023 10:36 PM GMT
Yagnik

Yagnik

Next Story