అస్సాంలోని గౌహతిలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. గౌహతిలోని జలుక్‌బరి ప్రాంతంలో ఆదివారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

అస్సాం(Assam)లోని గౌహతి(Guwahati)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జ‌రిగింది. గౌహతిలోని జలుక్‌బరి(Jalukbari) ప్రాంతంలో ఆదివారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు(Students) మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారని గౌహతి జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ తుబే ప్రతీక్ విజయ్ కుమార్(Thube Prateek Vijay Kumar) వార్తా సంస్థ ANIకి తెలిపారు. ప్రాథమిక విచారణలో మృతుల్లో విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. గౌహతిలోని జలుక్‌బరి ప్రాంతంలో ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.

Updated On 28 May 2023 10:44 PM GMT
Yagnik

Yagnik

Next Story